కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం: పెమ్మసాని

78చూసినవారు
కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం: పెమ్మసాని
కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పారిశుధ్య కార్మికుల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ హి సేవా కార్యక్రమంలో భాగంగా గుంటూరులో పారిశుధ్య కార్మికులను సత్కరించి, వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. గాంధీజీ చూపిన మార్గంలో మంచి చేద్దామని, మంచిని ప్రోత్సహిద్దామని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్