ప్రాయశ్చిత దీక్ష విరమించిన జనసేన నాయకులు

72చూసినవారు
ప్రాయశ్చిత దీక్ష విరమించిన జనసేన నాయకులు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష కార్యక్రమం బుధవారం జనసేన నాయకులు విరమించారు. గుంటురు బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి నంబూరులోని దశావతారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వరకు పాదయాత్రగా వెళ్లి దీక్షను విరమించారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, బోనబోయిన శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్