పెమ్మసాని చంద్రశేఖర్ ను కలిసిన జింకాన ప్రతినిధులు

58చూసినవారు
పెమ్మసాని చంద్రశేఖర్ ను కలిసిన జింకాన ప్రతినిధులు
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను జింకాన ప్రతినిధులు అమెరికాలోని మంత్రి స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా గుంటూరు జీజీహెచ్ అభివృద్ధిపై చర్చించారు. ఆసుపత్రిలో పలు మౌలిక వసూలు కల్పన అవసరమయ్యే నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరయ్యే విధంగా చూడాలని ప్రతినిధులు మంత్రిని కోరారు. ప్రభుత్వ నుంచి సాయం నిధులు మాత్రమే కాకుండా పలు కంపెనీల నుంచి సాయం అందే విధంగా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్