పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు

71చూసినవారు
పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు
ఈ నెల 17న పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తున్నట్లు గుంటూరు 2 డిపో మేనేజర్ అబ్దుల్ సలాం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 రాత్రి 9. 15గంటలకు గుంటూరు బస్టాండ్ నుంచి బయలుదేరి 16వ తేదీ శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శించుకొని, అదేరోజు రాత్రి అక్కడి నుంచి బయలుదేరి 17వ తేదీ ఉదయం అరుణాచలానికి చేరుకుంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్