మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురుపై ఫోక్సో కేసు

56చూసినవారు
నిజాంపట్నం మండలం గరువుపాలెం గ్రామ శివారులో మైనర్ బాలికపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు రేపల్లె డిఎస్పి మురళి కృష్ణ తెలిపారు. శనివారం రేపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మైనర్ బాలికతో పరిచయం ఉన్న చైతన్య అనే వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పి గ్రామం బయటికి తీసుకువెళ్లి ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. వీరిపై ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డిఎస్పి తెలిపారు.

సంబంధిత పోస్ట్