వరద బాధితులకు అండగా ఉంటాం ఎమ్మెల్యే కన్న

60చూసినవారు
వరద బాధితులకు అండగా ఉంటామని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం విజయవాడలోని వరద ప్రాంతాలలో ఎమ్మెల్యే పర్యటించి ప్రజలకు స్వయంగా ఆయనే ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ప్రవాహం తగ్గినంత వరకు సీఎం చంద్రబాబు నాయుడు అండగా ఉంటారంటూ ఆయన అన్నారు. కాబట్టి ప్రజలందరూ ఎవరు అధైర్య పడొద్దు అంటూ ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్