చెల్లూరులో మేమంతా సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం
జగన్ విమర్శలు చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేదల అభివృద్ధి కోసం ఆలోచన చేయలేదని సీఎం
జగన్ అన్నారు. ఎందుకంటే ఆయన చంద్రముఖి అని
జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రముఖి ప్రజల రక్తం తాగడానికే ఆలోచన చేస్తుందని విమర్శించారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉన్న పథకాలు
టీడీపీ హయాంలో లేవన్నారు. వైసీపీకి మళ్లీ అధికారం ఇవ్వాలని
జగన్ ప్రజలను కోరారు.