పిల్లలను బడిలో చేర్పించండి: డీఈవో

71చూసినవారు
కార్వేటినగరంలో హెచ్ఎంలకు ఎంఈఓ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం శిక్షణ నిర్వహించారు. డీఈవో దేవరాజులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, మండలంలోని బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించాలని కోరారు. 6 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్న పిల్లలందరినీ బడిలో చేర్పించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్