ఘనంగా రెవెన్యూ దినోత్సవం

50చూసినవారు
ఘనంగా రెవెన్యూ దినోత్సవం
వెదురుకుప్పం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రెవెన్యూ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ జయంత్ కుమార్, డిప్యూటీ తహశీల్దార్ కోమల, రెవెన్యూ సిబ్బందిని సన్మానించారు. ప్రజలకు రెవెన్యూ పరమైన సేవలు అందించడంలో గ్రామస్థాయి అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తహశీల్దారు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్