వెదురుకుప్పం మండలం కొమరకుంట పంచాయితీ రైతు భరోసా కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర సాంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి ముని చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలను సచివాలయ సిబ్బందికి అందజేశారు. కార్యాలయంలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో స్పష్ట ఇంచార్జ్ చెంగల్రాయ రెడ్డి రమణారెడ్డి టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.