ఎమ్మెల్యే ను కలిసిన టిడిపి నాయకులు

78చూసినవారు
ఎమ్మెల్యే ను కలిసిన టిడిపి నాయకులు
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని వెదురుకుప్పం టీడీపీ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ అరాచక పాలనను అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ జీడీనెల్లూరు వైస్ ప్రెసిడెంట్ బి. ఎం. రవి, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్