థామస్ గెలుపుతో శ్రీవారికి మొక్కులు చెల్లింపులు

68చూసినవారు
థామస్ గెలుపుతో శ్రీవారికి మొక్కులు చెల్లింపులు
గంగాధరనెల్లూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డా. థామస్ ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఎస్ఆర్ పురం మండలానికి చెందిన యువసేన నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి శుక్రవారం మొక్కులు తీర్చుకున్నారు. తమ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందితే తిరుమల శ్రీవారి ఆలయానికి మోకాళ్లపై నడుస్తానని ఆయన మొక్కుకున్నట్లు తెలిపారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో ఆయన గెలుపొందారని అన్నారు.

సంబంధిత పోస్ట్