వార్డ్ బాట కార్యక్రమంలోనే ప్రజా సమస్యల పరిష్కారం: కమిషనర్

59చూసినవారు
వార్డ్ బాట కార్యక్రమంలోనే ప్రజా సమస్యల పరిష్కారం: కమిషనర్
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డ్ లో శుక్రవారం ప్రజల మధ్య పరిపాలన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు పర్యటించారు. పలు సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించి మున్సిపల్ సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ జిమ్ దాము, కౌన్సిలర్ జాకీర్, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్