రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

81చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన యాదమరిలో జరిగింది. భరత్, లక్ష్మణ్ బైక్ లో కోనాపల్లి వద్ద వస్తుండగా గుడియాత్తం వెళ్లే ఓ ప్రైవేట్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో భరత్ మృతి చెందగా, లక్ష్మణ్ కు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి ఆదివారం తరలించారు. యాదమరి పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్