విద్యార్థులకు నూతన పుస్తకాల పంపిణీ

59చూసినవారు
విద్యార్థులకు నూతన పుస్తకాల పంపిణీ
యాదమరి మండలంలోని దలవాయిపల్లె గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు నూతన పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యశోదమ్మ, పాఠశాల చైర్మన్ సుబ్రహ్మణ్యం విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ ఇవ్వడం జరిగింది. పాఠశాల హెడ్మాస్టర్ సుబ్రహ్మణ్యం పిళ్లై ఉపాధ్యా యులు పద్మజ, దివ్య, రాధిక, దినక, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్