పూతలపట్టు ఎమ్మెల్యేకు ఘన సన్మానం

85చూసినవారు
పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి టీడీపీ నాయకులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. గుండ్ల కట్టమంచి మాజీ జడ్పిటిసి కళావతి, రాష్ట్ర సర్పంచుల సంఘం కార్యదర్శి కుప్పాల మురళి, నాయకులు నాగరాజు, సుబ్రహ్మణ్యం, తిరుమల నాయుడు గురుస్వామి పుష్పగుచ్చం అందించి, దుశాల్వా కప్పి ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్