కాణిపాకం ఆలయ ఛైర్మన్ మోహన్ రెడ్డి రాజీనామా

77చూసినవారు
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ ఛైర్మన్ మోహన్ రెడ్డి శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆలయ ఈవో వెంకటేశుకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ, తనపై నమ్మకంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే బాబు తనకు రెండుసార్లు ఛైర్మన్ గా అవకాశమిచ్చారని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్