ధ్వజారోహణం పై వరదరాజుల స్వామి

52చూసినవారు
యాదమరి మండలంలో భూదేవి శ్రీదేవి సమేత వరదరాజుల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ధ్వజారోహణంపై వరదరాజుల స్వామి భక్తులకు మాడవీధుల్లో దర్శనం ఇచ్చారు. రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవ నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. ఈనెల 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్