పూతలపట్టు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన మురళీ మోహన్

72చూసినవారు
చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యేగా కలికిరి మురళీమోహన్ శుక్రవారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. తొలిసారి టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ పై ఆయన భారీగా మెజార్టీతో గెలుపొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్