ఆటో అదుపుతప్పి ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

64చూసినవారు
ఆటో అదుపుతప్పి ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
ఆటో అదుపుతప్పి ఎనిమిది మంది గాయపడ్డ ఘటన పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. రంగనాథమిట్ట సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు ఆటోలో సదుం కు బయలు దేరారు. మార్గమధ్యంలోని బూరగమంద క్రాస్ వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీనితో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం స్థానిక సీహెచ్సీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్