యోగాతో మానసిక ప్రశాంతత సాధ్యం

84చూసినవారు
యోగాతో మానసిక ప్రశాంతత సాధ్యం
యోగా చేయడం వలన మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని ప్రిన్సిపాల్ అశోక్ కుమార్ అన్నారు. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం నందవనం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా నిర్మించారు ఈ సందర్భంగా విద్యార్థులు యోగ సాధన చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ పి ఓ అశోక్ కుమార్ అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్