గరుడు సేవలో పాల్గొన్న రామచంద్ర యాదవ్

81చూసినవారు
గరుడు సేవలో పాల్గొన్న రామచంద్ర యాదవ్
బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ శుక్రవారం పుంగనూరు పట్టణంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న గరుడసేవ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలోని శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా మంగళ హారతి అనంతరం ఆలయ అర్చకులు రామచంద్ర యాదవ్ కు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్