అనుమానస్పద స్థితిలో యువకుడి మృతి

69చూసినవారు
అనుమానస్పద స్థితిలో యువకుడి మృతి
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లిలో భారతి నగర్ కు చెందిన హేమంత్ (22) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బావిలో మృతదేహాన్ని చూసి స్థానికులు చంద్రగిరి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హేమంత్ మృతిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్