చంద్రగిరి ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

60చూసినవారు
చంద్రగిరి ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
షడ్రుచుల ఉగాది ప్రతీ ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని, ఈ కొత్త తెలుగు ఏడాదిలో సీఎం జగనన్న సంక్షేమ పాలనతో రాష్ట్రం ప్రగతి పథంలో సాగాలని తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆకాంక్షించారు. చంద్రగిరి ప్రజలకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు.

సంబంధిత పోస్ట్