వైఎస్సార్ సీపీకి ఓటేయండి: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

57చూసినవారు
వైఎస్సార్ సీపీకి ఓటేయండి: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
తిరుపతి శ్రీపద్మావతీ మహిళా యూనివర్శిటీ కేంద్రంగా ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పెద్దసంఖ్యలో ఉద్యోగులు తరలి వచ్చారు. ఎన్నికల నిబంధనల మేరకు వైసీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉద్యోగులను ఓట్లు అభ్యర్థించారు. ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి ఓటు వేసి తనను ఆశీర్వదిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్