కాంగ్రెస్ నాయకుల నిరసన

53చూసినవారు
కాంగ్రెస్ నాయకుల నిరసన
గంగాధర నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేశ్ బాబు ఆధ్వర్యంలో బుధవారం గాంధీ జయంతి నిర్వహించారు. అనంతరం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పాలనపై తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం నల్ల బ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్