ఈడిగలకు పెద్దపీట ‌వేసింది చంద్రబాబు

577చూసినవారు
చంద్రబాబు ఈడిగ కులస్తులకు అనేక హామీలు ఇచ్చారని ఈడిగ సాధికార సమితి స్టేట్ కన్వీనర్ అమర్నాథ్ గౌడ్ అన్నారు. బుధవారం ఈడిగ సంఘం అధ్యక్షులు సుధాకర్ ఆధ్వర్యంలో కుప్పం పట్టణంలో ఈడిగ కులస్తులకు చంద్రబాబు అమలు చేసిన పథకాలను వివరించి, కరపత్రాలను పంపిణీ చేశారు. ఈడిగ కులస్తులందరూ ఎకతాటిపైకి వచ్చి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్