మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం

8743చూసినవారు
మానసిక దివ్యాంగురాలిపై ఓ మానవ మృగం అత్యాచారానికి పాల్పడిన ఘటన కుప్పం మండలంలో చోటు చేసుకుంది. దివ్యాంగురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మానసిక దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన రమేశ్ ఇంట్లో ఎవరు లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. రమేష్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్