రామకుప్పంలో వైభవంగా రథోత్సవం

4443చూసినవారు
రామకుప్పం మండల కేంద్రంలోని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణలు చేసి రథంపై ఊరేగించారు. రథోత్సవాన్ని తిలకించడానికి రామకుప్పంతో పాటు చుట్టుప్రక్కల గ్రామల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్