పోలింగ్ కేంద్రం వద్ద ఓట్లు అభ్యర్థన

1105చూసినవారు
కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రం సమీపంలో ఎన్నికల నిబందనల మేరకు ఆదివారం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి భరత్, టీడీపీ తరుపున ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఓటర్లను అభ్యర్థించారు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతోంది‌. టీడీపీ, వైసిపి నాయకులు ఓటర్లను తమ పార్టీకి ఓట్లు వేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్