ద్వారకనాథ్ రెడ్డితోనే తంబళ్లపల్లె అభివృద్ధి సాధ్యం: వైసీపీ

80చూసినవారు
ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డితోనే తంబళ్లపల్లె నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందిందని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. శనివారం మదనపల్లె పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడుతూ, మొరుసు కాపుకు చెందిన రెడ్డి సామాజిక వర్గం అంతా ద్వారకనాథ్ రెడ్డి వెంటనే ఉన్నామన్నారు. త్వరలో జరిగే ఎన్నికలలో ద్వారకనాథ్ రెడ్డి విజయం కోసం తామంతా కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్