పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

542చూసినవారు
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన మదనపల్లి పట్టణంలోని బోయ వీధిలో శనివారం ఉదయం వెలుగు చూసింది. 1టౌన్ పోలీసుల కథనం మేరకు. చెంబకూరు రోడ్డు బోయవీధిలో ఉంటున్న గణేష్ (52) పురుగు మందు తాగి రామాలయం పక్కన పడి పోయారు. స్థానికులు గుర్తించి 108 వాహనానికి సమాచారం అందించారు. వెంటనే అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్