స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

65చూసినవారు
స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే
పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పర్యావరణ పరిరక్షణ బాధ్యత మన అందరి పైన ఉందని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష అన్నారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా మదనపల్లి పట్టణంలోని చౌడేశ్వరి ఆలయం ఎదురుగా ఉన్న మునెప్ప నాయుడు కాలనీలో శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో ప్రజలు పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.

సంబంధిత పోస్ట్