పోస్టల్ బ్యాలెట్ పై అవగాహన పెంచండి

79చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ల పై అవగాహన పెంచాలని మదనపల్లె ఆర్ఓ హరిప్రసాద్ తెలిపారు. పిఓ, ఏపీవో, ఓపిఓలకు బీటీ కళాశాలలో శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్ఓ మాట్లాడుతూ, ఎన్నికల్లో విధులు నిబద్దతతో నిర్వహించాలన్నారు. అలాగే ఎన్నికల విధుల్లో ఉన్నవారు ఉదయం 9 నుంచి పోస్టల్ బ్యాలెట్లను స్థానిక బీటీ కళాశాల్లో వినియోగించవచ్చు అన్నారు. పోలీస్ శాఖ, అత్యవసర సేవల్లో ఉన్నవారు బీటీ కాలేజీలో ఇవ్వవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్