గోనెసంచుల పైకం కమిషన్లను వెంటనే ఇవ్వాలి

3626చూసినవారు
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనుంచిడీలర్లకు రావలసిన గోనిసంచెల పైకం,పెండింగ్ లో ఉన్న కమిషన్లను ఇప్పించాలని రాష్ట్ర చౌక దుకాణాల డీలర్ల సంఘం సభ్యులు,పీలేరు మండల డీలర్ల సంఘ కార్యదర్శివెంకటరమణ ఆదివారంతెలిపారు.కరోనా కాలంలో రాష్ట్రవ్యాప్తంగా డీలర్ల నుంచి బియ్యం కోనే సంచులను ప్రభుత్వం నిర్బంధంగా తీసుకొని వాటికి పైకంచెల్లిస్తామని చెప్పి ఇంతవరకు చెల్లించలేదని,కమిషన్లనుచెల్లించలేదనిఅన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్