ఆద్యంతం ఆకట్టుకున్న దుర్యోధన వధ ఘట్టం.

2958చూసినవారు
ఆద్యంతం ఆకట్టుకున్న దుర్యోధన వధ ఘట్టం.
దుర్యోధన వధ ఘట్టం ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. కలకడ మండలం, దేవళంపేటలోని శ్రీ కామాక్షి సమేత సిద్దేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గత నెల 21వ తేదీ నుండి ఈనెల 7వ తేదీ వరకు మహాభారత యజ్ఞంలో భాగంగా ఆదివారం దుర్యోధన వద ఘట్టంతో మహాభారత యజ్ఞం ముగిసినట్లు నిర్వాహకులు రామయ్య, , మద్దిపట్ల వెంకటరమణ నాయుడు తెలిపారు. ఈ యజ్ఞంలో కౌసల్య, భాగవతారిని హరికథ గానం, శ్రీ వెంకటేశ్వర నాట్య కళా మండలి నాటకం ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్