16 మందికి జరిమానా: సీఐ

81చూసినవారు
16 మందికి జరిమానా: సీఐ
మద్యం తాగి వాహనాలు నడపడంతోపాటూ బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగిన 16 మందికి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఉమాదేవి రూ. 52వేలు జరిమానా విధించినట్లు బంగారుపాలెం సీఐ శ్రీనివాసులు శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ, రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానా తప్పదన్నారు.

సంబంధిత పోస్ట్