కాణిపాక ఆలయంలో భక్తుల రద్దీ

66చూసినవారు
చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి స్వామి దర్శనార్థం వేలాదిగా భక్తులు ఆలయానికి వచ్చారు. క్యూలైన్లు అన్నీ నిండిపోయాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్