నారా గిరీష్ ను కలిసిన మురళిమోహన్

60చూసినవారు
నారా గిరీష్ ను కలిసిన మురళిమోహన్
టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు నారా గిరీష్ ను పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ మర్యాద పూర్వకంగా కలిసారు. ఆదివారం పూతలపట్టుకి విచ్చేసిన గిరీష్ ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం మండల నాయకులతో కలిసి రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గం పరిస్థితులపై చర్చించారు.

సంబంధిత పోస్ట్