8 మందిని ఎందుకు తొలిగించారు: ఉభయదారు

78చూసినవారు
కాణిపాకం ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా 8 మంది ఉద్యోగులను 7 ఏళ్ల క్రితం నియమించి, ఇవాళ వారిని ఉద్యోగం నుంచి తొలగించడం సమంజసమా అని ఉభయదారు రాజ్ కుమార్ శనివారం ప్రశ్నించారు. ఆలయంలో ఈవో వెంకటేశు డిప్యూటీ తహశీల్దార్ కేడర్లో దొడ్డి దారిన నియామకాలు చేపట్టి, ఇవాఅళ ఎలాంటి నోటీసులు లేకుండా ఉద్యోగం నుంచి తొలగించడం అనుమానాలకు దారితీస్తోందన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్