చిన్నారికి న్యాయం చేయాలంటూ భారీ ర్యాలీ

71చూసినవారు
చిత్తూరు జిల్లా, పుంగనూరులో మృతి చెందిన చిన్నారి అస్ఫియాకు న్యాయం చేయాలంటూ బీజేపీ, ఏఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. చిన్నారి మృతిపై త్వరితగతిన విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అయూబ్ ఖాన్, నరసింహులు, విద్యార్థులు, మైనార్టీ మహిళలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్