ఉండి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి

61చూసినవారు
ఉండి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి
వినాయక మండపం వద్ద అంబేద్కర్ బ్యానర్ చింపిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజుపై చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం పుంగనూరు పట్టణంలోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత రాత్రి పట్టణంలో చిన్నారి మృతికి కారణమైన డాక్టర్ పై తగు చర్యలు తీసుకుని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్