చల్లా బాబుకు ఘన స్వాగతం పలికిన ప్రజలు

1529చూసినవారు
ఎన్డీఏ ఉమ్మడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చల్లా బాబుకు గ్రామాల్లోని ప్రజలు ఘన స్వాగతం పలికారు. బుధవారం పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం అడుసు పల్లె గ్రామం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకగా నాయకులు ,కార్యకర్తలు పుష్ప వర్షం కురిపించారు. ఇంటింటికీ చల్లా కార్యక్రమంలో బాగంగా బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలను పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్