విద్యార్థులకు ఎన్ సి సి గుర్తింపు పత్రాలు పంపిణీ

58చూసినవారు
విద్యార్థులకు ఎన్ సి సి గుర్తింపు పత్రాలు పంపిణీ
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని సుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు ఎన్ సి సి గుర్తింపు పత్రాలను పంపిణీ చేసినట్లు ప్రిన్సిపల్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెటాలియన్ 35 చిత్తూరు ఏవో లోకనాథ్ సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారన్నారు. 15 మందిలో ఐదుగురు ఏ-గ్రేడ్ , మిగిలిన వారు బీ-గ్రేడ్ తో ఉతీర్ణత సాధించినట్లు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్