ముమ్మరంగా ఎన్నికల ప్రచారం

1060చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని పలు గ్రామాలలో వైసిపి నాయకులు బుధవారం రాత్రి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు స్థానిక గ్రామాలలోని ప్రజలతో మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతూ రానున్న ఎన్నికలలో ఎంపీ, ఎమ్మెల్యే రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్