పల్లె బాట ప్రజా మాటను విజయవంతం చేయండి

563చూసినవారు
పల్లె బాట ప్రజా మాటను విజయవంతం చేయండి
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని 6 మండలాలలో భారత చైతన్య యువజన పార్టీ ‘పల్లె బాట- ప్రజా మాట' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఇందులో భాగంగా నేడు పుంగనూరు, 27న చౌడేపల్లి, 28న సోమల, 29న సదుం, 30న పులిచర్ల, మే 1న రొంపిచర్ల మండలాల్లో ఈ కార్యక్రమం ముగుస్తుందని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్