ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలి

588చూసినవారు
ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలి
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గ్రామాల్లోని ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని పుంగనూరు నియోజకవర్గ ఎన్డీఏ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లా రామచంద్ర రెడ్డి కుమార్తె చల్లా పూజా రెడ్డి కోరారు. ఈ సందర్భంగా శనివారం పులిచెర్ల మండలం రెడ్డివారి పల్లెలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ కరపత్రాలను పంచి పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్