దళిత యువకులను దారుణంలో కోట్టిన పోలీసులను సస్పెండ్ చేయాలి.

61చూసినవారు
చిత్తూరు జిల్లా. పుంగనూరు పట్టణంలో మాల మహానాడు కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి. ఎన్. ఆర్. అశోక్. శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ముత్తుకూరు గ్రామంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కోసం వెళ్ళిన దళిత యువకులను దారుణంగా పోలీసులు కొట్టి చిత్రహింసలకు పెట్టారని. దళిత యువకులను చిత్రహింసలకు గురిచేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్