ఇంటిని తగల పెట్టడానికి ప్రయత్నం

5375చూసినవారు
ఇంటిని తగల పెట్టడానికి ప్రయత్నం
పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం నడిగడ్డ పంచాయతీ పరిధిలోని బి. ఎన్ రామకృష్ణ కు చెందిన ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగల బెట్టారని రామక్రిష్ణ కుమార్తె శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ మారుతి సంఘటనా స్థలానికి తన సిబ్బందితో చేరుకొని ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్