సైకిల్ కి ఓటు అభివృద్ధికి చోటు

549చూసినవారు
సైకిల్ కి ఓటు అభివృద్ధికి చోటు
సైకిల్ కి ఓటు వేయడం వల్ల అభివృద్ధికి చోటు కల్పించినట్టు సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం సోమవారం అన్నారు. నారాయణవనం మండలం పాలమంగళం ఉత్తరపు కండ్రిక గ్రామంలో పాలిశ్వర స్వామి సమక్షంలో నుండి పూజలు చేసి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశానికి ఓటు వేసి గెలిపించడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్